న్యూస్ పల్స్ తెలుగు, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ హాట్ హాట్గా నడుస్తోంది.గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగం...
న్యూస్ పల్స్ తెలుగు , హైదరాబాద్ : మొదటిగాగవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, ఈతీర్మానంను ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి,తీర్మానాన్ని బలపర్చిన వివేక్ వెంకటస్వామి,సభలో చర్చను ప్రారంభించిన రామ్మోహన్రెడ్డి,ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం అంటూ వాక్యాలు....
News Pulse Telugu: భారత ప్రభుత్వం ప్రకటించిన దాదా ఫాల్కే అవార్డు గ్రహీతల పేర్లలో ప్రముఖ భారతీయ ప్లే బ్యాక్ సింగర్ కేజే యేసుదాసు వుండటం పట్ల భారతీయ సినిమా రంగంలో పలువురు ప్రముఖులు యేసుదాసు...
News Pulse Telugu: సందర్భంగా తెలంగాణలో క్రిస్మస్ కి స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఉండనున్నాయి. (Christamas Holidays) డిసెంబర్ 25న సోమవారం క్రిస్మస్, కాగా డిసెంబర్ 24 ఆదివారం సెలవు,కాగా రెండు రోజులు సెలవు...
న్యూస్ పల్స్ తెలుగు: ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, సిక్కిం తదితర రాష్ట్రాలు చలికి వణుకుతున్నాయి. మరోవైపు భారీ హిమపాతం కారణంగా తూర్పు సిక్కిం పర్వత సానువుల్లో చిక్కుకుపోయిన...
న్యూస్ పల్స్ తెలుగు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) ఈరోజు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నము 01:04 నిమిషాలకు ప్రమాణ స్వీకారం గవర్నర్ తమిళసై, మరియు కాంగ్రెస్...
న్యూస్ పల్స్ తెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సరిగ్గా 1: 20 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేశారు.(Telangana CM Revanth Reddy) గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం...
న్యూస్ పల్స్ తెలుగు: తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్లో బీఆర్ఎస్ పార్టీ లీడర్ల కదలికలపై సీఎస్ శాంతికుమారి స్పెషల్ ఫోకస్ను పెట్టారు. పేషీల నుంచి ఒక్క కాగితం ముక్క కూడా బయటికి వెళ్లొద్దని అధికారులకు ఆదేశించారు. దీంతో...
న్యూస్ పల్స్ తెలుగు: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఈరోజు వెలువడిన ఫలితాల్లో, అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ స్థానాలను సంపాదించుకుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ని కూడా కాంగ్రెస్ పార్టీ...
న్యూస్ పల్స్ తెలుగు: రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గెలుపొందారు.రామగుండం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ పై భారీ మెజార్టీతో గెలుపొందారు.కాగా గత రెండు...