న్యూస్ పల్స్ తెలుగు అహ్మదాబాద్:ఈరోజు కోట్లాది మంది భారతీయ అభిమానుల కల చెల్లా చెదురైంది.ప్రపంచ కప్ను స్వదేశంలో సగర్వంగా ఎత్తుకోవాలన్న టీమిండియా ఆశలు అడియాశలయ్యాయి. మ్యాచ్ ఆరంభం నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్...
న్యూస్ పల్స్ తెలుగు: ముంబై స్టేడియంలో ఎదురుగా సచిన్ మ్యాచ్ వీక్షిస్తుండగానే, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 50 సెంచరీల రికార్డును బద్దలుకొట్టి చరిత్ర సృష్టించారు విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో జరిగిన సచిన్ మ్యాచ్లో సెంచరీతో...