న్యూస్ పల్స్ తెలుగు :హైదరాబాదులోని నాంపల్లి కెమికల్ గోడౌన్లో ఈరోజు ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిది మంది కార్మికులు మృతి చెందినట్లు తెలిసింది. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ...
న్యూస్ పల్స్ తెలుగు:(Yadadri) తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి నర్సింహస్వామి దేవాలయంలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. సోమవారం యాదాద్రి ఆలయానికి స్వామివారి దర్శనంకి వెళ్లిన ఓ వృద్ధురాలు క్యూలైన్లోనే గుండెపోటుతో మృతి చెందింది.క్యూలైన్లో...
న్యూస్ పల్స్ తెలుగు హైదరాబాద్: దీపావళి సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్,మల్కాజ్గిరిలో టపాసులు కాలుస్తుండగ దంపతులు మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదవశాత్తు భార్య చీరకు నిప్పంటుకోవడంతో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన భర్త మంటల్లో...