న్యూస్ పల్స్ తెలుగు, రామగుండం: తెలంగాణ ఎన్నికల పచారంలో భాగంగా ఈరోజు బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ రామగుండంలో మధ్యాహ్నం 1:00గం”లకు పర్యటించనున్నారు. గోదావరిఖనిలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో జరిగే ప్రజా ఆశీర్వాద...
న్యూస్ పల్స్ తెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ, ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులపై భౌతికదాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్త ప్రభాకర్ రెడ్డి, గువ్వల బాలరాజుపై కూడా...
న్యూస్ పల్స్ తెలుగు: రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్. ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి బ్రిడ్జ్ ప్రాంతం లో నమ్మదగిన సమాచారం...
న్యూస్ పల్స్ తెలుగు ,హైదరాబాద్ : తెలంగాణ,హైదరాబాద్ లోని ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో ఓ కుటుంబం శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య, భర్త, కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ...
న్యూస్ పల్స్ తెలుగు,భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా రేగొండ మండల శివారులో గురువారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా...
న్యూస్ పల్స్ తెలుగు : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత డబ్బులు ఈరోజు రైతుల ఖాతాల్లో పడనున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈరోజు ఉ.11.30 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ బటన్...
న్యూస్ పల్స్ తెలుగు: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గంగిరెడ్డి (34) ఇటీవలే వివాహం జరిగి, ఐదు నెలల పాప కూడా ఉంది. అయితే ఈ సమయంలోనే గంగిరెడ్డి పలు బెట్టింగ్లకు...
న్యూస్ పల్స్ తెలుగు: ధరణి పోర్టల్తో రైతుల భూములను ఎవ్వరు గోల్మాల్ చేయలేరని సీఎం కేసీఆర్(KCR) అన్నారు.పినపాక మరియు భద్రాచలం నియోజకవర్గాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ఈరోజు బూర్గంపాడులో జరిగింది. బూర్గంపాడులో జరిగిన ఈ...
న్యూస్ పల్స్ తెలుగు :హైదరాబాదులోని నాంపల్లి కెమికల్ గోడౌన్లో ఈరోజు ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిది మంది కార్మికులు మృతి చెందినట్లు తెలిసింది. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ...
న్యూస్ పల్స్ తెలుగు:(Yadadri) తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి నర్సింహస్వామి దేవాలయంలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. సోమవారం యాదాద్రి ఆలయానికి స్వామివారి దర్శనంకి వెళ్లిన ఓ వృద్ధురాలు క్యూలైన్లోనే గుండెపోటుతో మృతి చెందింది.క్యూలైన్లో...